డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వివాదంలో పడిపోయింది. పూరి జగన్నాథ్కు బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే సినిమాను అడ్టుకుంటామని అంటున్నారు.
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. తాజాగా మరో కొత్త సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు శర్వా.
ప్రభాస్ లైనప్లో ఉన్న సినిమాల్లో 'సలార్ 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉన్నాడు. మరి సలార్ 2 పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు?
స్టార్ డైరెక్టర్ శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్ చేశాడు శంకర్. దీంతో ఇప్పుడు భారతీయుడు 2 రన్ టైం కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇంతకీ ఎంత తగ్గించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది? అనేది కాస్త షాకింగ్గా మారింది. ఈ యంగ్ హీరో చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ.. ఎక్స్లో పోస్ట్ చేశాడు పోలిశెట్టి.
సోషల్ మీడియాలో దేవర ఫ్యాన్స్ రోజు రోజు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు. మరి థర్డ్ సాంగ్ ఎప్పుడు, దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? అంటే, అప్పుడేనని అంటున్నారు.
ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చెడిందని.. ఇద్దరు అలిగి విదేశాలకు వెళ్లిపోయారని అంటున్నారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్-2024 వేడుకలో అవార్డులను సొంతం చేసుకునేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్-2024లో పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ ప్రకటించారు. మరి ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం సర్దార్2 సెట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ కాలు జారి కిందపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
ఇది వరకటితో పోలిస్తే ఇప్పుడు మానసికంగా తాను చాలా స్ట్రాంగ్ అయ్యానని స్టార్ హీరోయిన్ సమంత అంటున్నారు. కొత్త సినిమాతో తొందరలో బిజీ కానున్న ఆమె ఓ ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేంటంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం రాయన్. ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి 'వార్ 2'షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ యుద్ధం హైదరాబాద్లోనే అని తెలుస్తోంది.
ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ కాగా.. అది ఫేక్ అని తేలిపోయింది.
28 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు శంకర్, కమల్ హాసన్. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో నాలుగు రోజుల్లో వసూళ్లు భారీగా పడిపోయాయి. దీంతో. శంకర్, కమల్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.
డబుల్ ఇస్మార్ట్ను ఇస్మార్ట్ శంకర్కు మించేలా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఊరమాస్గా ఉంది. అయితే.. ఈ పాటలో కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్ను కూడా వాడుకున్నారు.