మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) 'ఆచార్య'(Acharya) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదిన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టాలీవుడ్(Tollywood)లో పరాజయం పొందింది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని కోకాపేటలో ఓ ఖాళీ స్...
ప్రతి ఏటా నిర్వహించే జీ సినిమా అవార్డ్స్(Zee Cine Awards) ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు(Cine Celebrities) అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ఏడాది విడుదలైన గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ వంటి సినిమాల్లో నటించిన అలియా(Alia Bhat)కు జీ అవార్డ్స్(Zee Cine Awards)లో రెండు అవార్డులు దక్కడం విశేషం. ఈ ఈవెంట్లో అలియా ''నాటు నాటు'' పాటకు అదిరిపోయే స్టెప్పులే...
టెక్నాలజీ వాడకం పెరిగేకొద్దీ సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా సెలబ్రిటీల(Celebrities) పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ వేదికగా అనేక సైబర్ నేరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi) పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. దాంతో ఆ వ్యక్తి శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా తన బాధను త...
ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ గోల్డెన్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఇంగ్లీషులో ప్రసంగించగా,ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సంట్ అంటూ, ఆయనను మంచు లక్ష్మితో పోల్చడం మొదలుపెట్టారు ఆయన అమెరికన్ (American) యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందందని నటి కస్తూరి (Kastūri) కామెంట్ చేశారు.
NTR Fans : దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇద్దరు ఆఫ్ స్క్రీన్లో మంచి ఫ్రెండ్స్ కావడంతో.. ఆన్ స్క్రీన్లో దుమ్ముదులిపేశారు.
Prabhas-Maruti : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేల కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ సొంతం. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్.. ఇలా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
హీరో ధనుష్(Hero Dhanush) నటించిన 'సార్'(Sir) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్(Samyuktha Menon) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్ లో ఆమె నటించిన మూడు సినిమాలు విపరీతమైన పేరును తెచ్చిపెట్టాయి. భీమ్లా నాయక్(Bhimla Nayak), బింబిసార(Bimbisaara), సార్(Sir)) సినిమాలు ఆమె తెలుగులో చేసింది.
ఎప్పటికైనా తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు గన్నాడు. ఈ క్రమంలో ‘నాన్సీ రాణి’ అవకాశం దక్కింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలోనే అతడు మృతి చెందడం కలచి వేస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఈ కుర్ర హీరో మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బైలింగ్యువల్ ప్రాజెక్ట్ విరూపాక్ష(Virupaksha) అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విరూపాక్ష సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్(Trolls) ఎక్కువవుతున్నాయి. తమపై ట్రోల్స్(Trolles) చేయడం గురించి చాలా మంది నటీమణులు పలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. సెలబ్రిటీ(Celebrities)లంతా తమపై వస్తున్న నెగిటివిటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్ రితిక సింగ్(Ritika singh) కూడా తనపై వస్తున్న ట్రోల్స్(Trolles)కు సంబంధించి రియాక్ట్ అయ్యింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.
టాలీవుడ్(Tollywood)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్(SaiDharam tej) కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో పవన్(Pawan) లీడ్ రోల్ చేయగా సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 15 రోజులకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వా...
తెలంగాణ(Telangana) నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి. తాజాగా మరో సినిమా రానుంది. తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో జీవన విధానం, అక్కడి ప్రజల ఆచారాలు, నమ్మకాలపై మరో సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే 'రుద్రంగి'(Rudrangi).