సంఘటనపై తాజాగా యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. బాలుడి మృతి ఆమెను కలచి వేసింది.
విషయం తెలుసుకున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆమె చేసిన పోస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు మద్దతు నిలిచారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు. వ్యక్తిగత గోప్యత పాటించరా అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అసలు ఏం జరిగిందంటే..?
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) 'షెహజాదా' (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘట...
ఇక రామ్ పోతినేని నటించిన ఒంగోలు గిత్త, జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి తదితర సినిమాల్లో ప్రభు నటించాడు. ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే నటన ప్రభు సొంతం. ఇటీవల విడుదలైన విజయ్ సినిమా వారసుడులోనూ ప్రభు కనిపించారు.
Agent Movie Promo : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్కి రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. అఖిల్ అక్కినేని నటిస్తున్న 'ఏజెంట్' మూవీపై భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ లెవెల్లో హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.
అల్లరి నరేష్(Allari Naresh) మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి ''ఉగ్రం''(Ugram) అనే టైటిల్ ను గతంలోనే ఫిక్స్ చేశారు. తాజాగా 'ఉగ్రం'(Ugram) సినిమాకు సంబంధించిన టీజర్ ను లాంచ్(Teaser Launch) చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన తల్లి శ్రీదేవిని తలచుకుని భావోద్వేగానికి గురైంది. తన తల్లిని తలచుకుని సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె పోస్టు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ కి గీతానంద్(Geethanand) అనే కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. 'గేమ్ ఆన్'(Game On) అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Movie Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Pathaan Movie : బాలీవుడ్ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. ఈ మధ్య సౌత్ సినిమాలే అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాది పుష్ప, కెజియఫ్ చాప్టర్ 2, కాంతార సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి.
సింగర్ మంగ్లీ(Singer Mangli) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలె మహాశివరాత్రి(Maha Shiva Ratri) సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్(Song Release) చేసింది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది.
టాలీవుడ్(Tollywood)లో హీరో తిరువీర్(Tiruveer) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తిరువీర్(Tiruveer) 'మసూద'(Masooda) సినిమాలో నటించి విజయం సాధించారు. తిరువీర్(Tiruveer) నుంచి వస్తున్న మరో తాజా సినిమా 'పరేషాన్'(Pareshan).
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు.
అతడి స్నేహితుడు ఉండడంతో కొద్దిలో బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే దాడికి పాల్పడింది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు. దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి. అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి.