పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. సినీ, రాజకీయ పరంగా పోసాని ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని ఇటీవలె పదవిని చేపట్టారు.
ఇప్పుడంతా థ్రిల్లింగ్ మూవీస్ కి, సైకో కిల్లర్స్ వెబ్ సీరీస్(Web Series) కు డిమాండ్ పెరిగింది. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే 'పులి మేక'(Puli Meka) వెబ్ సీరీస్ రూపొందింది. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
విభిన్న కథాంశాలతో కోలీవుడ్(Kollywood) హీరోయిన్ ఆండ్రియా(Andrea) సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా 'నో ఎంట్రీ' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
హీరో ధనుష్(Dhanush) తన తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని ధనుష్ గిఫ్ట్ గా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారకరత్న ఆకాల మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోనీయడం లేదు. తారక్ కూతురు, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏమి తినకపోవడంతో భార్య అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చారు. ఈ రోజు ఫిల్మ్ చాంబర్లో ఉన్న తారక రత్న భౌతికకాయం వద్దకు తల్లి అన్నపూర్ణమ్మ వచ్చారు. నిర్జీవంగా ఉన్న తారక్ను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు.
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు. ఇక మరో దర్శకుడు దొరైతో కలిసి భగవాన్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. దాదాపు 30 నుంచి 40 సినిమాల దాకా వీరిద్దరూ కలిసి పని చేశారు. 2000 సంవత్సరంలో దొరై కన్నుమూయగా.. తాజాగా భగవాన్ తుదిశ్వాస విడిచారు.
chiru wedding card:మెగాస్టార్ చిరంజీవికి (MegaStarChiranjeevi) సురేఖ (Surekha)తో 43 ఏళ్ళ క్రితం ఇదే రొోజున పెళ్లయ్యింది. 1980, ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలో గల రాజేశ్వరి కల్యాణ మండపంలో వివాహం జరిగింది. సురేఖ.. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) కుమార్తె, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కు సోదరి అనే సంగతి తెలిసిందే.
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) హీరో తారకరత్న(Tarakaratna) మరణవార్త మరువకముందే సినీ ఇండస్ట్రీలో మరో నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) మరణించారు.
తన తల్లి స్మృత్యార్థం ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవుడిలా సోనూ సూద్ ప్రజలకు సేవలు అందించాడు. ఆర్థిక, వైద్య, విద్య అన్ని రకాల సహాయ కార్యక్రమాలు సోనూ సూద్ చేశాడు.. చేస్తున్నాడు.. ఇంకా చేస్తాడు. అయితే సోనూసూద్ సేవా కార్యక్రమాలపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది.
ఈ కుటుంబంలోని ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) దుర్మరణం పాలవగా.. అనారోగ్యంతో ఇద్దరు ఆకస్మిక మృతి చెందారు. ఇక మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కుటుంబాన్ని యముడు వెంటపడుతున్నట్లు పరిస్థితి ఉంది. తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది.