మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో చెర్రీ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఆ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో చరణ్ పేరు పలకడంలో నోటారో ఇబ్బంది పడ్డారు. అందుకు గాను ఆమె చెర్రీకి అపాలజీ తెలియజేశారు.
మౌంటెన్ డ్యూ(Mountain Dew)కు సంబంధించి తాజాగా ఓ కొత్త యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా యాక్షన్ సీన్లకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆ యాడ్(ads) ఉంది. ఇందులో మహేష్(Mahesh babu) బాబు ఇరగదీశాడు. మహేష్ బాబు తన అధికారిక యూట్యూబ్ అకౌంట్ నుంచి ఆ యాడ్ వీడియోను షేర్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.
హీరో ధనుష్(Hero Dhanush) నటించిన 'సార్'(Sir) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్(Samyuktha Menon) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్ లో ఆమె నటించిన మూడు సినిమాలు విపరీతమైన పేరును తెచ్చిపెట్టాయి. భీమ్లా నాయక్(Bhimla Nayak), బింబిసార(Bimbisaara), సార్(Sir)) సినిమాలు ఆమె తెలుగులో చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
మనోజ్ కు ఇది వరకే ప్రణతి అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. అయితే మౌనిక-మనోజ్ మధ్య పరిచయం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం కలిసి ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్.
తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతోంది. ఏ కేటగిరిలోనైనా.. ఏ అవార్డైనా తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఆ చిత్ర బృందానికి ఆస్కార్ అవార్డు ఊరిస్తోంది. ‘నాటు నాటు’ (Natu Natu Song) పాట ఆస్కార్ కు నామినేట్ కావడం...
ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించిన HCAకు కృతజ్ఞతలు. ఇది కేవలం నాకే కాదు, నా చిత్రానికే కాదు మా భారతీయ సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహన్. జై హింద్
రష్మీ చేసిన విధానం కూడా బాగా లేదని ఇంకొందరు చెబుతున్నారు. అక్కడ అధికారులది, ప్రభుత్వానిది తప్పు లేదు. కానీ రష్మీ ప్రభుత్వాన్ని తిట్టడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా రష్మీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో ఆమెకు ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి.
తెలుగు తెరపై ఇప్పుడు రావు రమేశ్(Rao Ramesh) పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ రావు రమేశ్(Rao Ramesh) క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వెండితెరపై కనిపించారు. రావు రమేశ్(Rao Ramesh) హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ విలక్షణ నటుడు హీరోగా నటిస్తున్న చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ( Maruti Nagar Subramanyam) అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఏపీ మంత్రి ఆర్కే రోజా తన భర్త సెల్వమణితో కలిసి హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు జబర్దస్త్ షో నటీనటులంతా హాజరై సందడి చేశారు.
తెలంగాణ యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ షోలో ఆమెకు అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ఇక జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రాకేశ్ ఉన్నాడు.
అక్కినేని హీరో అఖిల్(Akhil) 'ఏజెంట్'(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో ''ఏజెంట్''(Agent) సినిమా తెరకెక్కుతోంది. తాజాగా 'ఏజెంట్'(Agent) సినిమా నుంచి లిరికల్ సాంగ్(Lyrical Song)ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry) నుంచి మరో భారీ యాక్షన్ మూవీ(Action Movie) రాబోతోంది. కన్నడ హీరో ధృవ సర్జా(Dhruva Sarja) నటిస్తున్న ''మార్టిన్''(Martin) చిత్రం భారీ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser) ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్(Tollywood) హీరో నందమూరి తారకరత్న(Tarakaratna) ఇటీవలె కన్నుమూశారు. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 18న తారకరత్న ప్రాణాలు విడిచారు.