రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తన లవర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaqueline Fernandez)కు ప్రేమ లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. అంతేకాకుండా మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా ఈడీ విచారి...
సోషల్ మీడియాలో (social media) మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ (Manoj) నిన్న ఓ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
నీలు కోహ్లీ(Neelu Kohli) భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే నటి నీలు కోహ్లీ నెల రోజుల కిందటే హర్మిందర్ సింగ్(Harmindar singh) పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.
Vishwak Sen : విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్తో ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టాడు. అయితే రెండో రోజు మాత్రం ధమ్కీ లెక్క కాస్త తగ్గింది.
Prashant Neel : ప్రశాంత్ నీల్ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. 2014లో ఉగ్రం అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Natural Star Nani : 'దసరా' టైం దగ్గర పడుతోంది.. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. దీంతో నాలుగైదు రోజుల ముందే.. ఈ సినిమాకు అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు స్టేట్స్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో దసరా బుకింగ్స్ భారీగా జరుగుతోంది.
Jr.NTR : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గానే ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Pawan Kalyan : ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకి లేట్ అవుతునే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్.
Raviteja : గతేడాదికి ఫైనల్ టచ్, ఈ ఏడాదికి సాలిడ్ హిట్.. రెండు రవితేజనే ఇచ్చాడు. ధమాకా చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత.. మెగాస్టార్తో కలిసి వాల్తేరు వీరయ్యతో.. 200 కోట్ల హీరోగా సత్తా చాటాడు మాస్ మహారాజా. ఇదే ఊపులో ఇప్పుడు రావణాసురుడిగా రాబోతున్నాడు.
మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.
Jr.NTR : ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల.
మెగా ఫ్యాన్స్(Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరగనున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా రామ్ చరణ్ టీమ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెచ్చింది. చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ సీడీపీ(CDP)ని విడుదల చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చాలా రోజుల తర్వాత విరూపాక్ష(Virupaksha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్(Sukumar) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్కు జోడీగా ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తోంది.
ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ''ఏందే..ఏందే'' అనే సాంగ్(Ende Ende Song) విడుదలైంది. ఈ పాటను హిప్ హాప్ తమింజ(Hiphop Taminza) పాడారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.