ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'(Maha samudram)లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. అందులో శర్వానంద్ (Sharwanand) హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. ఇప్పుడు అదితి చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.
రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్ను అనుకుంటున్నారని.. విలన్గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్కు ఫుల్ ఎగ్జైటిం...
ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(ntr 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో పవర్ ఫుల్గా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఇదే వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్లంది ఈ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా షెడ్యూల్ కోసం హీరోయిన్, విలన్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.
జాన్వీ కపూర్ తెలుగులో మరో మూవీలో ఆఫర్ కొట్టేసింది. రాం చరణ్-బుచ్చిబాబు మూవీలో హీరోయిన్గా అవకాశం లభించినట్టు తెలిసింది.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
ఇటీవలే ‘RRR మూవీలో కనిపించిన స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) తన తర్వాత చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్(dual role) చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్లో చెర్రీ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు. దీంతోపాటు తర్వాత బుచ్చిబాబు(Buchi Babu Sana) డైరెక్షన్లో రాబోతున్న మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ స్టార్ నటి పూజా హెగ్డే(Pooja Hegde), సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫుల్ స్వింగ్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ క్రమంలో రోజుకో మోడల్ స్పెషల్ డ్రెస్సులు ధరించి ఈ బుట్టబొమ్మ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ చిత్రాలను ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఇవి చూసిన అభిమ...
ఇద్దరు కలుసుకుని ఏడ్చారు. కాగా అక్కాతమ్ముళ్లు కలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలాంటి మార్పులు తీసుకువస్తున్న ‘బలగం’ సినిమా బృందానికి అందరూ అభినందిస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామ్(Samantha) కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ఇక ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందంటూ.. ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసన ట్వీట్ వైరల్గా మారింది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన డ్రెస్సింగ్ గురించి ఉపాసన కొణిదెల స్పందించారు. ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో మధుర ఘట్టం అని, డ్రెస్సులు, టూర్ల కోసం ఏ నిబంధన విధించుకోవడం లేదని చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనారోగ్యంపై అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన వైద్యుడు హ్యారీతో కలిసి ఫోటో దిగి, పోస్ట్ చేయడంతో టెన్షన్కు గురవుతున్నారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో సందడిగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.
సుడిగాలి సుధీర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తనకు వరసకు మరదలు అయ్యే అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.