మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టిన్టుగా మాట్లాడుతుంటాడు విశ్వక్. ఇక కాంట్రవర్శీలకైతే కొదవే లేదు. మనోడు ఏది చేసినా సినిమా ప్రమోషన్స్కు గట్టిగా కలిసొచ్చేలా చేస్తాడు. ప్రస్తుతం విశ్వక్ కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశ్వక్.
గత కొన్ని రోజులుగా తలపతి విజయ్(thalapathy Vijay) రాజకీయ ప్రవేశం చర్చనీయాంశమైంది. అతను రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన కబుర్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు దీని గురించి మరోవార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
యంగ్ హీరోయిన్ ప్రణవి మానుకొండ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పోస్ట్ చేసిన ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
లైగర్ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్తలపై బీ టౌన్ లో వివాదం నడుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్టు కే(Project K) మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖారారైంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో అలియా భట్(alia bhatt ) ఒకరు. ఆమె తన అప్రయత్నమైన ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఓ సంఘటనతో అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతుంది.
అల్లు బ్రాండ్తో వచ్చినా కూడా హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అల్లు శిరీష్. కెరీర్ స్టార్టింగ్లో కాస్త స్పీడ్గా సినిమాలు చేసిన శిరీష్.. మధ్యలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఇటీవలె 'ఊర్వసివో రాక్షసివో' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అలాగే ఓ హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో కూడా పడిపోయినట్టు టాక్. అల్లు అరవింద్ వారించిన కూడా శిరీష్ మాట వినడం లేదట.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ ప్రభాస్కు హోం బ్యానర్ లాంటిది. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల దెబ్బకు యూవీ క్రియేషన్స్ నష్టాల పాలైంది. అందుకే ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పించి.. యూవీని నష్టాల నుంచి గట్టేక్కించాడు డార్లింగ్. దాంతో ఇప్పుడు కొత్త సినిమాల ప్రయత్నాల్లో ఉన్నారట. శర్వానంద్తో మరో సినిమాకు ప్లాన్...
ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో' మూవీ థియేటర్లోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లీక్ అయిపోయింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో ఫాంటమ్ ఎఫ్ఎక్స్ సంస్థ బ్రాంచ్ను ప్రారంభించారు. ఫాంటమ్ స్టూడియోను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.
హీరోయిన్ అంకిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ``లాహిరి లాహిరి లాహిరిలో` సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.