రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ‘పెద్ది’ మూవీ రివ్యూ కోసం హిట్ న్యూస్ని ఫాలో అవ్వండి.