వర్షాకాలం ప్రారంభమైతే అన్ని చోట్లా నీరు నిండుతుంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడంతో దుస్తులు కూడా ఆరవు. పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారి దుస్తులు ఆరబెట్టడం పెద్ద సమస్య. వానలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఆరబెట్టుకోలేక మహిళలు అనవసర ఇబ్బందులు పడుతున్నారు.
కామెర్లు చాలా మందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఈ వ్యాధితో, వ్యక్తి చర్మం లేదా కళ్ళలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం ప్రారంభం అవుతుంది. కామెర్లు శరీరంలోని ద్రవాలను కూడా మార్చగలవు, ఉదాహరణకు మూత్రం రంగు కూడా పసుపు రంగులోకి మారుతుంది.
గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.
గర్భం దాల్చిన స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన స్త్రీలు జీడిపప్పు తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.
వెల్లుల్లిలో ఇందులో విటమిన్లు B6, C, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక రకాల లోపాలను తొలగిస్తాయి. దాని రసం లేదా నూనె అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికి ఉదయాన్నే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రాత్రి పడుకునే ముందు పళ్లను శుభ్రం చేసుకుంటారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయకపోతే దంతాలు, చిగుళ్లు పాడవుతాయని తెలిసినా అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు నోటి పరిశుభ్రత గురించి ఒక షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే రాత్రిపూట బ్రష్ చే...
అన్నింట్లోనూ తాము బెస్ట్ ఉండాలి అనుకుంటున్నారు ఈ కాలం యువత. ప్రస్తుత కాలంలో లింగ భేదం లేదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా కెరీర్ని ఎంచుకున్నారు. నేటి ప్రజలు లక్ష్య సాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ తప్ప మరేమీ లేదనే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి, పిల్లలు తమ కెరీర్ని చెడగొడతారేమోనన్న భయంతో చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోరు.