నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.
పసుపు దంతాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఎవరితో కూడా ప్రశాంతంగా మాట్లాడలేరు. దీంతో మనలో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ప్రజలు దంతాలను మెరిపించుకోవడానికి అనేక రకాల నివారణలను ప్రయత్నిస్తారు.
జీవనశైలి, ఆహారంలో మార్పులతో అనేక సమస్యలు మొదలయ్యాయి. అలాంటి సమస్యలలో జీర్ణక్రియ, మలబద్ధకం, యాసిడ్, తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం మన ఆహారం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రతి ఒక్కరూ యవ్వనంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వయసు పెరుగుతున్నా, అందరి ముందు తాము వయసు కన్నా చిన్నగా కనపడాలని అనుకుంటారు. అయితే, అలా కనిపించాలి అని కోరుకుంటే సరిపోదు, దాని కోసం మన వంతు ప్రయత్నం మనమూ చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఐదు చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం...
మీ మొత్తం శ్రేయస్సు కోసం ఫైబర్ చాలా ముఖ్యమైనది. గట్ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనదని . నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగడపడటంతో పాటు, ఆహారం జీర్ణమవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ తీసుకోవడం మధుమేహం, గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టమాటా ధర జాతీయ వార్తా శీర్షికగా మారింది. దేశంలోని అనేక ప్రదేశాలలో, ఒక కిలో టొమాటో ధర రూ. 100 కి చేరుకుంది. భారతీయ వంటకాల్లో టమాట చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఏ కూరగాయ తో వంట చేయాలన్నా, టమాట ఉండాల్సిందే. కానీ, దాని ధర చూస్తే ఆకాశాని అంటుతోంది. ఇలాంటి సమయంలో టమాటల కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పనే. మరి అలాంటప్పుడు, టమాటలు పాడవ్వకుండా, పొదుపుగా వాడుకుంటూ, ఎక్కువ కాలం ఎలా నిల్...
పాపులర్ ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు(artificial sweetener) ఉపయోగిస్తున్నారా? అయితే చాలా డేంజర్ అని ఓ సర్వే చెబుతోంది. స్వీటెనర్లు ఉపయోగించే ఓ వ్యక్తి DNAను దెబ్బతీస్తుందని, క్యాన్సర్కు దారితీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే ఇది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుందని తేలింది. అంతేకాదు కాల్చిన వస్తువులు, పానీయాలు, చూయింగ్ గమ్, జెలటిన్లు, ఇది ఉపయోగించబడుతున్నట్లు వెలుగులోకి వచ్చి...
వర్షాకాలం(rainy season) వచ్చేసింది. వర్షాలు అలా పడటం ఆలస్యం. ఇలా దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెడతాయి. వర్షాకాలంలో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వంటి సమస్య విషయంలో, వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చర్యలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. అయితే బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? అవును ఎక్కువ చెమట పట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుందని(Hair loss) నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
మనలో చాలా మందికి ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి మార్పే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం కూడ ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ఆహారం తినడమే కాదు. వాటిని ఎలా తింటే మనకు ప్రయోజనమో కూడా తెలుసుకోవాలి.
2017లో కొత్త మెంటల్ హెల్త్కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
ముఖ్యంగా ఆసియాలో చాలా మందికి ప్రధానమైన ఆహారం అన్నం. మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా మారింది. ఎంతగా అంటే చాలా మంది అన్నం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. భోజనం అంటే మనకు కచ్చితంగా అన్నమే అయ్యి ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గడానికి వైట్ రైస్ ని దూరం పెట్టమని చెబుతున్నారు. దాని ప్రకారం ఒక నెలంతా రైస్ ని పక్కన పెడితే ఏం జరుగుతుందో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
అన్ని వయసుల వారిని చంపే వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఏటా లక్షల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. ప్రారంభ దశలో దీని లక్షణాలు ఎవరికీ తెలియవు. కొందరు కనిపించినా పట్టించుకోరు. అనేక కారణాల వల్ల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన, ప్రాణాంతక వ్యాధిగా మారింది. క్యాన్సర్ మూడవ దశకు చేరుకున్నప్పుడు భారతదేశంలో చాలా కేసులు నిర్ధారణ అవుతాయి. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడం, ఆ దశలో రోగి ప్రాణాలను కాపాడడం చాలా కష్టమని ...
గర్భధారణ సమయంలో కొందరికి ఆకలి వేయదు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా మందిలో కనిపించేదే. ఇది చాలా సర్వ సాధారణం. ఈ సమయంలో, స్త్రీలు వికారం, అనోరెక్సియా , అనేక ఇతర సమస్యలను కలిగి ఉంటారు, దీని కారణంగా వారు తక్కువ తింటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పోషకాహారం అందాలంటే ఏం చేయాలి?