నా కొడుకు స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా కూతురు టీవీ చూస్తుంది. ప్రాక్టీస్ చేయదు. రోజంతా ఆటలు, రీళ్లు, కార్టూన్లలో మునిగిపోయారన్నది నేటి తల్లిదండ్రులందరి పెద్ద ఫిర్యాదు.
గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి ...
తెలంగాణ(telangana)లో ట్యాప్ వాటర్(water) తాగుతున్నారా? అయితే జాగ్రత్త. కచ్చితంగా ఈ నీటిని వేడి చేసుకుని తాగండి. ఎందుకంటే గత ఆరు నెలల్లో రాష్ట్రంలో సరఫరా అవుతున్న నీటిని తాగి లక్ష మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే మరి అసలు అనాధికారికంగా ఎంత మంది ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.
నేడు ప్రపంచ మెదడు దినోత్సవం. మెదడు ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం, నరాల సంబంధిత సమస్యలపై దృష్టిని ఆకర్షించడం దీని వెనుక ఉద్దేశ్యం. నరాల సంబంధిత సమస్యలపై అవగాహన, తగిన చికిత్స, మెరుగైన జీవనశైలి ద్వారా అందరి జీవితాలను మెరుగుపరచాలని భావిస్తోంది.
ఇడ్లీ-సాంబార్ని అందరూ ఇష్టంగా తింటారు. మెత్తని ఇడ్లీని సాంబారులో ముంచి తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం పాడవుతుందన్న ఆందోళన లేదు. బ్యాచిలర్స్, ట్రావెల్ ప్రియులకు ఇడ్లీ మొదటి ఎంపిక. సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఇడ్లీ-సాంబార్. సాధారణంగా రెండు ఇడ్లీలకు రూ.30 నుంచి రూ.50. ఇది వరకు ఉంటుంది కానీ రెండు ఇడ్లీలకు రూ. 1200 అంటే మీరు నమ్ముతారా? నమ్మడం కష్టం కానీ ఇది నిజం. ఈ ప్రత్యేక ఇడ్...
వాతావరణాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. వేసవిలో శీతల పానీయా,లు ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో, వర్షాకాలం వచ్చినప్పుడు, వేడి ఆహారం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయా సీజన్లకు అనుగుణంగా ఆహారం మార్చుకోకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణులు సైతం సీజన్ మారినప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు అందులో ఉల్లిపాయ, వెల్...
పదర్థాలలో తీపికోసం వాడే యాస్పర్టేమ్ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీనిని ఎక్కువగా కూల్ డ్రింక్స్ లో, బేకరి, స్వీట్ షాపులలో వాడుతారని వెల్లడించింది.
షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అలాగే వీటిని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అనే విషయాలపై డాక్టర్ సీఎల్ వెంకట్ రావు చక్కటి వివరణ ఇచ్చారు.
యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్లోని గోపాల్గంజ్లో చోటుచేసుకుంది.