పానీపూరీ( గోల్గప్ప) పేరు వింటేనే అందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. ఇది అన్ని వయసుల వారు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం కాగానే రోడ్డు పక్కన బండ్ల నుంచి దొరికే గొల్గప్ప తింటే కలిగే ఆనందం మరే ఆహారంలోనూ ఉండదు.
బ్రిటన్కు చెందిన కోలిన్ హాంకాక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. మూడుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకొని 46 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు.
ఓ 50 ఏళ్ల వ్యక్తి రూట్ కెనాల్ డెంటల్ ట్రీట్ మెంట్(Dental treatment) కోసం ఓ ఆస్పత్రి(hospital)కి వెళ్లగా వారు నిర్లక్ష్యంగా వైద్యం(treatment) చేశారు. కానీ అది అతనికి తెలియకపోవడంతో దాదాపు 6 నెలలు నరకం అనుభవించాడు. ఆ తర్వాత తెలుసుకన్న బాధితుడు ఆస్పత్రిపై కేసు వేశాడు. దీంతో కోర్టు ఆస్పత్రిపై జరిమానా విధించింది.
కొవిడ్ కొత్త వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్యారోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ICMR ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశంలో 14.6 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.. ఇది 2025 నాటికి 15.7 లక్షలకు పెరగవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో, గత ఏడాది 8 లక్షల మంది క్యాన్సర్తో మరణించారనే వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. కానీ ఈ నూనెలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులు ఏ నూనెలు వాడాలో ఓసారి చూద్దాం.
ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.
వాటర్ ఛాలెంజ్లో పాల్గొన్న మిచెల్.. చివరికీ ఆస్పత్రి పాలయ్యింది. రోజు 4 లీటర్ల నీరు మాత్రమే తీసుకున్న ఆమె.. 12వ రోజు వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చింది.
మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను ఇంట్లో ఎలా ఉంచుకోవాలా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పండ్లు లేదా కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అవి కుళ్లిపోతాయి. కుళ్ళిన తర్వాత వాటిని విసిరేయడం తప్పదు. దీనివల్ల డబ్బు వృథా అవుతుంది.