భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్గా ప్రపంచ ఛాంపియన్గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.
మీరు ప్రేమలో ఉన్నారా? అయితే మీ ప్రియురాలని ముద్దు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటివల ఓ యువకుడి తన లవర్ ని కిస్ చేసి ఏకంగా చెవిపోటు(lose hearing) తెచ్చుకున్నాడు. అంతేకాదు అతను కోల్కోవాలంటే ఏకంగా రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పూర్వం ప్రజలు ఎక్కువ కాలం జీవించారు. దానికి కారణం వారి జీవనశైలి, వారి ఆహారం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆహారం, జీవనశైలి రెండూ మారిపోయాయి. ఇది ఫాస్ట్ ఫుడ్ యుగం. దానివల్ల నడివయసులోనే ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో వర్చువల్ ల్యాండ్స్కేప్ విస్తృతంగా పెరిగిందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లేదా నష్టాలను గురించి పలు పరిశోధనల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.
ఆరోగ్యకరమైన జీవితానికి మఖానా తప్పనిసరి అంటున్నారు డైటిషీయన్లు. మఖానా తీసుకుంటే షుగర్, బీపీ, హార్ట్ పనితీరు బాగుంటుందని.. అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.
గుండె నొప్పి వచ్చే ముందు ఆడ, మగ ఇద్దరిలో వేర్వేరు లక్షణాలు ఉంటాయని స్మిట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది. కార్డియాక్ అరెస్ట్ కేసులలో 90 శాతం మంది ప్రాణాలు కోల్పొతున్నారని, ఈ జాగ్రత్తలు పాటిస్తే భారీ ప్రమాదం తప్పుతుందని తెలిపింది.
పసుపు(turmeric) అనేది దేశీ వంటకాలలో ఉపయోగించే ఒక సాధారణ మసాలా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారానికి పసుపు రంగును ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చుద్దాం.
పెళ్లైన ప్రతి మహిళ తల్లికావాలనే అనుకుంటుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మంది సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారు. తల్లి కావాలనే ప్రయత్నం సహజంగా జరగకపోతే మాత్రం ఆ తల్లి నరకమే చూస్తుంది. ప్రకృతి సహజంగా తల్లికాలేని స్త్రీ కృత్రిమ విధానాలను ఆచరిస్తున్నారు.
మన దేశం నుండి ప్రపంచం వరకు, రొట్టె చాలా రకాలుగా ఉపయోగిస్తారు. టీ తాగేవాళ్లు, టోస్ట్ తినేవాళ్లు, జామ్ తినేవాళ్లు, బ్రెడ్ శాండ్ విచ్, బ్రెడ్ డంప్లింగ్ ఇలా ఎన్నో రకాలుగా బ్రెడ్ తింటారు.. అదే సమయంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఫిట్గా, ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు.
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ(janhvi kapoor) అందరికీ సుపరిచితమే. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో వరస సినిమాలతో అదరగొడుతోంది. త్వరలోనే దక్షిణాదిన కూడా తన సత్తా చాటనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది. మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన స్కీన్ కేర్(skin care) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఫుడ్ అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్ లు తరచుగా గందరగోళానికి గురవుతాయి. కొందరు ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ, రెండింటికీ చాలా తేడా ఉంటుంది. సరైన చికిత్స , నివారణను నిర్ధారించడానికి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఒత్తిడి వల్ల కొందరు స్త్రీలు గర్భం ధరించలేక పోతున్నారు. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని.. అప్పుడే గర్భం ధరిస్తారని సూచిస్తున్నారు.