పీసీఓడీ అనేది మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధులలో ఒకటి. ఈ సమస్య కారణంగా మహిళలు గర్భం దాల్చలేరు. 70% మంది మహిళలకు తాము పీసీఓడీతో బాధపడుతున్నామని తెలియదు. ఇది చికిత్స తర్వాత గుర్తించగలరు. అలాగే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తేనే PCODకి చికిత్స చేయవచ్చు.
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్(Nipah virus) కేసులు చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. మరోవైపు కంటాక్ట్ లిస్ట్ కూడా పెరిగిందని, మరికొంత మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని వైద్యాధికారులు ప్రకటించారు.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో నిఫా వైరస్(Nipah virus) మళ్లీ కలకలం రేపుతోంది. కోజికోడ్లో ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత చెందారు. ఈ క్రమంలో వారి సన్నిహితులకు కూడా పరీక్షలు జరిపించి చికిత్స చేస్తున్నారు. అయితే అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎంటి? ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయం ఇప్పుడు చుద్దాం.
పేస్ట్రీ, కేకు, చీజ్, చిప్స్, కుకీ, చిప్స్, పానీయాలు రెగ్యులర్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ రోజు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దీపావళి, క్రిస్మస్ సందర్భంగా కొవ్వొత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనం వెలిగించే ఈ కొవ్వొత్తి కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటే నమ్మాల్సిందే. మీరు కూడా ఇంట్లో కొవ్వొత్తి వెలిగిస్తున్నట్లయితే మనం ఇప్పుడు చెబుతున్న ప్రధాన విషయం గుర్తుంచుకోండి.
చేపలను చూస్తే చాలా మందికి నోరు ఊరుతుంది. తాజా చేపలు దొరికితే చాలు. రుచిగా చేపలు వండుకుని లాగించేస్తారు. చేపలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చేపల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కూడా చేపల్లో లభిస్తుంది. దీంతోపాటు చేపలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల కూడా వేగవంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి సహాయ...
కడుపు ఉబ్బరం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన జీర్ణ సమస్యలలో ఒకటి. ఆహారం తిన్న వెంటనే కడుపు బెలూన్ లాగా ఉబ్బుతుంది. కడుపులో దృఢత్వం, ఒత్తిడి, భారం. చాలా సార్లు ఇది తేలికపాటి నొప్పిని కూడా కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. దీంతో ప్రజలు తరచూ భయపడుతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి ఆహార నియమావళిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
డెలివరీ అనేది చాలా కామన్ విషయం కావచ్చు. కానీ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురౌతున్నారు. దాని నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా దానికి పరిష్కారం లభించింది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కొబ్బరిలోని పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
ఊబకాయం, స్థూలకాయం, లావు, బరువు పెరగడం ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్న మాటలు. బరువు తగ్గడానికి రకరకాల కసరత్తులు చేసి సులువైన మార్గాన్ని అనుసరించి మరణించిన వారు మనలో ఉన్నారు. కొంతమంది ఆరోగ్యకరమైన వ్యాయామాలు, యోగా చేసినప్పటికీ బరువు తగ్గలేరు. అయితే సద్గురుగా పిలువబడే జగ్గీ వాసుదేవ్(sadhguru jaggi vasudev) బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి ఒక్కరూ జీవితాంతం ఫిట్నెస్ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రెగ్యులర్ వాకింగ్ చేయాలి. ఫిట్నెస్ ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక కుంగుబాటును నివారించవచ్చు. దీంతో వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే వాకింగ్ చేయడం ద్వారా మనీ కూడా సంపాదించవచ్చని పలువురు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.