డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా వస్తున్న సినిమా టిల్లు స్వ్కైర్. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు.
రిలీజ్కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సలార్ మూవీ. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ టీజర్.. డిజిటల్ రికార్డ్స్లో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే బిజినెస్ పరంగా సలార్ మూవీకి గట్టి పోటీ ఉంది. అందుకే.. రిలీజ్కు రెండు నెలల సమయం ఉండగానే.. బుక్ మై షోలో 200కెతో సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల శాకుంతలం సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ ఆశించిన ఫలితం అందించలేదు. మూవీలోని పూర్ గ్రాఫిక్స్, సరిగా ఎమోషన్స్ పండకపోవడం వల్ల మూవీ రిజల్ట్ బోల్తా కొట్టింది. తర్వాత ఖుషీ, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసుకుంది.
నిజమే.. స్టార్ హీరోలు, హీరోయిన్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు ఓ వ్యక్తి. అయినా కూడా అతన్ని ఏం చేయలేకపోతున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అతను చేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారుతుంటాయి. అది కూడా ఎలా పడితే అలా ట్వీట్స్ చేస్తుంటాడు. ఎవ్వరైనా సరే అతని ట్వీట్కు బలి అవాల్సిందే. బూతులతో ఫ్యాన్స్ చుక్కలు చూపించినా కూడా.. తగ్గేదేలే అంటాడు అతగాడు. తాజాగా పూజా హెగ్డే, కృతి సనన్ పై చేసిన పనిక...
చరిత్రలో తొలిసారి ఒకే టైటిల్తో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. రజినీ కాంత్ నటిస్తున్న 'జైలర్' టైటిల్ తోనే మలయాళం ఇండస్ట్రీలో మరో సినిమా విడుదల కానుంది.
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా అతన్ని టాలీవుడ్లో స్టార్గా మార్చడమే కాకుండా ఇతర భాషల్లోనూ సుపరిచితుడిని చేసింది. ఇంతటి పాపులారిటీతో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లిగర్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నించాడు. ఈ మూవీ కోసం మంచి ప్లానింగ్ చేసుకున్నాడు. కానీ, మూవీ ప్లాప్ కావడంతో, ఆయన బాలీవుడ్ ఆశలన్నీ నిరాశగా మిగిలాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం 'జైలర్' విడుదలకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలైన 'కావాలా', 'హుకుం' రెండు సింగిల్స్ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 26న సాయంత్రం 6 గంటలకు మూడో సింగిల్ 'జుజుబీ'ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
నారా రోహిత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి దాదాపు నాలుగైదేళ్లు అవుతోంది. కానీ రీ ఎంట్రీలో మాత్రం సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు నారావారబ్బాయి. ఇప్పటికే నాలుగైదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇప్పుడు తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను రిలీజ్ చేయగా.. సమ్థింగ్ స్పెషల్గా ఉంది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సహా పలువురు మాట్లాడిన అంశాలెంటో ఇక్కడ చుద్దాం.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తెలుగు చిత్రం BRO. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో సాయి ధరమ్ తేజ్ సహా వైష్ణవ్ తేజ్ కూడా మాట్లాడారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్ కాంబినేషన్లో సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం బ్రో. జులై 28 ఈ చిత్రం విడుదను పురస్కరించుకొని దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ 25 జులై సాయంత్రం అంగరంగ వైభంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన చిత్రం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఏం చెప్పారో ఇప్పుడు చుద్దాం.
స్టార్ హీరోలతోనే కాదు.. కొత్త హీరోలతో నటించేందుకు సై అంటోంది బ్యూటీ క్వీన్ శ్రీలీల.
ఈరోజు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో బ్రో(BRO) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ హాజరు కానున్నారని తెలుస్తోంది.
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.