విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
టాలీవుడ్లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
Janvikapoor: బోనీ కపూర్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నేడు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఖుషీ కపూర్ తన సన్నిహితులతో కలిసి కనిపించింది. రెస్టారెంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన బర్తడే బేబీ కంటే ఆమె అక్క జాన్వీ కపూర్ ఎక్కువ హైలెట్ అయింది. ఈ ప్రత్యేక సందర్భంలో జాన్వీ కపూర్తో పాటు ఆమె ప్రియుడు శిఖర్ పహాడియా కూడా హాజరయ్యాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడి...
సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
ప్రముఖ టీవీ యాక్టర్ అలీ మర్చంట్ మోడల్ అందలీబ్ జైదీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరపైకి వచ్చాయి.
కన్నప్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా షూటింగ్ జరుగుతుండగా మంచు విష్ణు గాయపడినట్లు సమాచారం.
యూట్యూబ్లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు, సిరీస్లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. యముడు, సింగం 2 వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు హరి.. తండ్రి విఎ గోపాలకృష్ణన్ అనారోగ్యంతో కన్నుమూశారు.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయితే ఉన్నట్లుండి, ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం ఖాళీ అయింది.
కత్రినా కైఫ్ బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి జీతం ఏడాదికి రూ.కోటి అని తెలుస్తోంది. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్పై దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల విచారణకు పిలిచింది. ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు విచారణకు వచ్చారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఈడీ నుంచి సమన్లు అందాయి. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ కేసులో అతనికి ఈ నోటీసు వచ్చింది. అక్టోబర్ 6న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈ సమన్లు జారీ చేసింది.