ప్రభాస్(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్(Adipurush) టీజర్లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్ని మరింత బెటర్గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్గాను చరణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్కమ్ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్...
ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలని యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అదే రోజు ప్రేక్షకులు, అభిమానులకు ఒక పండగలా ఉంటుందని ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర(anil sunkara) పేర్కొన్నారు. నిన్న కాకినాడలో జరిగిన ట్రైలర్ లాండ్ వేడుకలో భాగంగా వీరు ఈ వ్యాఖ్యలు చేశారు.
KBC 15 నమోదు ప్రక్రియ ఏప్రిల్ 29నుంచి మొదలు కానుంది. ఈ రిజిస్ట్రేషన్ sms ద్వారా లేదా soni liv యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నారు
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకల సమయంలో మాత్రమే చివరగా.. ఎన్టీఆర్(NTR), చరణ్(ram charan)ని ఒకే ఫ్రేమ్లో చూశాం. పబ్లిక్గా ఈ ఇద్దరు కలుసుకున్నది ఆస్కార్ ఈవెంట్లోనే. మళ్లీ ఈ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఒకరు పార్టీకి వస్తే.. ఇంకొకరు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్(NTR and Bunny) గురించి సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి బాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2'లో ఫిక్స్ అయిపోయాడని వినిపిస్తుండగా.. బన్నీ కూబా బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఒకే చోట(ramoj...
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్తో 'గేమ్ చేంజర్(Game Changer)' మూవీ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan). ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది గేమ్ ఛేంజర్. తాజాగా శంకర్ దీనిపై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరలు రూ.250 నుంచి రూ.1200కి చేరుకున్నాయి.
సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.
ప్రస్తుతం పవన్(Pawan kalyan) చేస్తున్న సినిమాల్లో.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(OG) పైనే సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఖచ్చితంగా ఫ్యాన్స్కు నచ్చేవిధంగా తెరకెక్కిస్తాడని.. గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కంటెంట్ కూడా సాలిడ్గా ఉండడంతో.. ఓజి హైప్ పీక్స్కు వెళ్లిపోయింది. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో చూసి.. ఓజి నెక్ట్స్ లెవల్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పవన్ ...
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప మూవీ. కానీ పుష్ప రిజల్ట్ చూశాక.. బన్నీ, సుకుమారే కాదు, తెలుగు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మెల్లి మెల్లిగా మౌత్ టాక్తో ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప2(PUSHPA 2)ని భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్టే పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్ని ష...