Tulasi Chandu: నేను ప్రశ్నించినందుకు దాడులకు దిగారు

ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వూలో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 07:27 PM IST

Tulasi Chandu: ఈనాడు జర్నలిజమ్ పాఠశాల నుంచి జర్నలిస్టుగా బయటకు వచ్చి సమాజం మీద ప్రేమతో, ఇష్టంతో పనిచేసినట్లు చెప్పారు. అందరిలా ఏదోటి చెప్పడం కన్నా నిజాలను మాత్రమే ప్రజలకు చెప్పడం అనే దారిని ఎంచుకున్నాను అని వెల్లడించారు. నిజాలు మాట్లాడితే దేశద్రోహం కేసులలు పెడుతున్నారు, ఇప్పటి వరకు చాలా మంది తనను బెదిరించారని పేర్కొన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చేయడం కష్టమైన పని అయినప్పటికీ చాలా ఇష్టం అని అన్నారు. ఈ సమాజానికి కూడా ఏదో రోజు మార్పు వస్తుందని, కాకపోతే కొంచెం టైమ్ పడుతుందని వెల్లడించారు. ఇక తను ఎదుర్కొన్న వత్తిడులు, రాజకీయంగా తాను ఫేస్ చేస్తున్న సవాళ్లు, సమాజం పట్ల తన ఆలోచన తీరు ఏంటో ఈ వీడియోలో వివరించారు. జర్నలిస్టు తులసి చందు గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.

చదవండి:OTT Releases: మార్చిలో ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిన సినిమాలు ఇవే..!

Related News

Gaza: వాహనంపై దాడి చేయగా.. భారతీయుడు మృతి!

భారత్ తరపున ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారతీయుడు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై రఫాలో దాడి జరిగింది.