ఈరోజు మీ బలాలు, బలహీనతలు, మంచి పనులు చేయాలా వద్దా, ఏవైనా అడ్డంకులు వస్తాయా అని తెలుసుకోవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మీ రాశి ఫలాలు(april 26th horoscope in telugu) ఎలా ఉన్నాయి? ఏం జరగబోతుందో ఈ వార్తను చదివి ఒక్కసారి తెలుసుకోండి మరి.
శివుడు గోమాతను ఎందుకు శపించాడో చెబుతున్న శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణశాల నిర్వాహకులు కుప్ప శ్రీనివాస్ ప్రసాద్
మంగళవారం మంగళకరమైన రోజు.. ఈ రోజు చాలా మంది రాశుల వారికి శుభం జరుగుతుంది. కాకపోతే కొంత జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజును అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..
మనిషి పెళ్లి ఎందుకు చేసుకోవాలి..? పెళ్లియ్యాక కొందరు అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటారో చెబుతోన్న తిరుపతి అవధాని
అన్ని వేళల్లో సహనం ప్రదర్శించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగన్నామస్మరణ మరువద్దు.
ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
ఈ రోజు మీరు అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులు గుర్తించేలా మీరు మీకు తెలియకుండానే వ్యవహరిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
ఛార్ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.
అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించడంతోపాటు ఈ రోజు ప్రాముఖ్యతను ఓ సారి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.
శత్రువుల నుంచి దూరంగా ఉండాలి. కొంత అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. విచక్షణ జ్ణానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మేలు చేస్తుంది.
గంగా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.