అమర్నాథ యాత్ర జులై 1 నుంచి మొదలవుతోంది. ఈ యాత్రకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ రోజు(june 22nd 2023) మీ రాశి ఫలాలు (horoscope today) ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి డెకరేషన్ కోసం బుద్ధుని విగ్రహాలు ఉపయోగిస్తున్నారు. వివిధ రూపాల్లో, ఆకారాల్లో బుద్ధుని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని పెడుతున్నారు. అయితే, వాటిని ఇంట్లో ఉంచే సమయంలో వాస్తు రూల్స్ కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పవిత్ర కేదార్నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.