తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలను టీటీడీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల పిల్లలను అనుమతించమని తెలిపింది. అలాగే 6 గంటల తర్వాత టూవీలర్లకు అనుమతి లేదని వెల్లడించింది.
టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చుశారా? లేదా అయితే ఇప్పుడు చూడండి. అయితే అతను దీన్ని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర్ ఆలయం కోసం నిర్మించడం విశేషం. దీని బరువు ఎంత? దాని తయారీ కోసం ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చుద్దాం.