నంది విగ్రహం నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందికి నీళ్లు తాగించడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది అక్కడికి చేరుకుని క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగ ఎంతో ప్రత్యేకం. ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం పెట్టి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండగా వెనుక 150 సంవత్సరాల చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
అఘోరాలు పరమ శివుని భక్తులు. వీరికి ఉన్న ప్రత్యేకత వేరు. అయితే కొందరు వ్యసనాలకు అలవాటు పడి, గంజాయి తాగుతూ, స్త్రీలతో అసభ్యంగా ఉంటూ అఘోరాలని చెప్పుకుంటూ ఉంటారు. వారు నిజంగానే అఘోరాలేనా అని అందరికీ సందేహం కలుగుతుంది. నిజమైన అఘోరాలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.