తెలంగాణలో ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగ ఎంతో ప్రత్యేకం. ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం పెట్టి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండగా వెనుక 150 సంవత్సరాల చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
అఘోరాలు పరమ శివుని భక్తులు. వీరికి ఉన్న ప్రత్యేకత వేరు. అయితే కొందరు వ్యసనాలకు అలవాటు పడి, గంజాయి తాగుతూ, స్త్రీలతో అసభ్యంగా ఉంటూ అఘోరాలని చెప్పుకుంటూ ఉంటారు. వారు నిజంగానే అఘోరాలేనా అని అందరికీ సందేహం కలుగుతుంది. నిజమైన అఘోరాలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.