నంది విగ్రహం నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందికి నీళ్లు తాగించడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది అక్కడికి చేరుకుని క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.