మీరు ఫ్రీగా మీ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది మంచి అవకాశం. హిట్ టీవీ ఆధ్వర్యంలో రేపు (శనివారం) సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఫోన్ చేయండి. లైవ్లో ఫ్రీగా జాతకాన్ని తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.
తిరుమలలో కాలినడన వెళ్లే అలిపిరి మార్గంలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని బంధించేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటివల ఒక చిరుతపులి బంధీ కాగా, తాజాగా మరోకటి బోనులో చిక్కింది.
శ్రావణం మాసం రాగానే పూజలు, వ్రతాలు, నోములు అందరు చేస్తారు. కానీ అలా చేయడానికి సరైన పద్దతిని అధ్యాత్మికవేత్త శివ ప్రసాద్ ప్రేక్షకుల కోసం హిట్ టీవీతో చక్కగా వివరించారు. అలాగేే నాగుల చవితి, పంచమి, షష్టి ఈ మూడు రోజులకు ఉండే విశిష్టత ఏంటో చెప్పారు.
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక పరిధిలో మరో ఐదు చిరుతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అవి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతి ఏడో మైలు, నామాలగవి, లక్ష్మినరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో అవి తిరుగుతున్నట్లు చెప్పారు. అయితే వాటిని ట్రాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా వాటిని గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం...
చాలా మంది ఎన్ని బిజినెస్లు చేసినా..మంచి జాబ్ చేసిన కానీ డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఈ చక్కటి రెమిడీ. ఇది చేశారంటే కచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలను టీటీడీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల పిల్లలను అనుమతించమని తెలిపింది. అలాగే 6 గంటల తర్వాత టూవీలర్లకు అనుమతి లేదని వెల్లడించింది.