అప్పన్న ఆలయంలోకి శునకం ప్రవేశించింది. దీంతో అర్చకులు అపచారంగా భావించి దర్శనాలను నిలిపివేశారు. రెండు గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండగను అక్టోబర్ 23, 24వ తేదీల్లో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం విజయదశమి నాడు గ్రహాల అద్భుత కలయిక కారణంగా 5 రాశుల వారికి ఆనందం, సంపద వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఒకసారి చూద్దాం.
తిరుమలలో భక్తజనం మధ్య వేడుకగా శ్రీవారి గరుడ సేవ జరిగింది. లక్షకు పైగా జనం ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.