ఏపీలోని తిరుపతి జిల్లా(tirupati district)లో కలుషితమైన ప్రసాదం స్వీకరించి 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. అయితే వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.