తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్టోబర్ 28వ తేది మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఆలయాన్ని మూసివేస్తున్నామని, దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
తిరుమల తిరుపతి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బాలాపూర్ లడ్డూకు ఈ సారి రికార్డు ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.24.60 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని టీటీడీ ఛైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి తెలిపారు.