తిరుమల తిరుపతిలో ఇటివల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 10 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా..టిక్కెట్లును కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.