AP: విజయవాడ ఇంద్రకీలాద్రిలో రేపు అర్ధరాత్రి వరకు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఇవాళ రాత్రి 11 గంటల నుంచి భక్తులను క్యూలైన్లోకి అనుమతి ఇస్తున్నారు. 3 లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. అలాగే, రేపు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.