ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ...
మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధాని మాలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు...
ఇంటిలిజెన్స్ బ్యూరోకి చెందిన మాజీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే… ఆయన మృతిపై పలు అనుమానాలుు వ్యక్తమౌతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టడంతో ఆయన చనిపోగా…. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక.. పథకం ప్రకారం హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన మైసూరులో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటిలిజెన్స్ బ్యూరీలో పనిచేసి పదవీ ...
ఓ మైనర్ బాలుడు…డ్రగ్స్ కి బానిసగా మారి తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. కుటుంబంలోని నలుగురు సభ్యులను అతి దారుణంగా హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటన త్రిపురలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. త్రిపుర లోని దాలై జిల్లా కమలాపూర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల మైనర్ బాలుడు… శనివారం ఉదయం తన తల్లిని, పదేళ్ల చెల్లిని, తాతను హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డొచ్చ...
భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడం చాలా సహజం. ఆ గొడవల కారణంగా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం మహా అయితే విడిపోవడం లాంటివి మీరు చూసే ఉంటారు. కానీ… ఓ మహిళ భర్త మీద కోపంతో… ఉరి వేసుకుంటే.. ఆపాల్సిన భర్త కాస్త.. దానిని వీడియో తీశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్(uttar pradesh Kanpur)...
ఉత్తరాఖండ్ కేదార్నాథ్(kedarnath) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫాటా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా…వారిలో ఇద్దరు పైలెట్లు, నలుగురు యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)లో ప...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అర్సికేరే తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మిల్క్...
సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. క్రికెట్ అభిమానులైన ఇద్దరు స్నేహితులు పూర్...
మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి ఇది. దీనిని భక్తులు బబియా గా పిలుచుకునేవారు. కాగా…ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం కోనేరులోని పైకి తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం...
క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చివరిసారిగా జూన్ 26న రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిపై దాడులు జరుపగా…మళ్లీ తాజాగా బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలుస్తోం...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో…గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు తన తండ్రి మరణించినట్లు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ యూపీకి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ఒ...
రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...
మహారాష్ట్రలోని నాసిక్లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు యవాత్మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమం...
బంగారం అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లోదుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రంయలో 7 కేజీల పుత్తడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి కడ్డీల...
అమెరికాలో ఇటీవల కిడ్నాప్కు గురైన భారత సంతతి ఫ్యామిలీ హత్యకు గురికావడంతో…అక్కడి భారతీయుల్లో భయాందోళన మొదలైంది. 8 నెలల చిన్నారితోపాటు నలుగురు హత్యకు గురయ్యారు. ట్రక్కుల బిజినెస్ నిర్వహించే వీరిని ఓ దుండగుడు తూపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు వారి గురించి ఆరా తీయగా..బుధవారం రాత్రి ఓ తోటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో వారి స్వగ్రామామైన పంజాబ్లోని హర్షిపిండ...