మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ వరకు చదువుకుంది.
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఓ జంట సూసైడ్ చేసుకున్నారు. స్నేహితుడి రూమ్ లో ఆ ప్రేమజంట ప్రాణాలు విడిచారు.
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. శనివారం సాయంత్రం ఎక్కియార్ కుప్పం ఫిషింగ్ హామ్మెట్ లో స్థానికంగా తయారు చేసిన లిక్కర్ ను సేవించారు. ఇందులో ముగ్గురు మరణించగా 11మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అడ్మిట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మద్యం సేవించిన వారు వాం...
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని చాలా మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని మానసిక వేదనకు గురవుతున్నారు.
సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.