• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Crime: ఏలూరులో దారుణం..భార్యను హత్య చేసిన భర్త

ఏపీలోని ఏలూరు(Eluru) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్క పేటలో జ్యోత్స్న(jyotsna) అనే మహిళను భర్త నాగుల్ మీరా దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జ్యోత్స్న(jyotsna)ను నాగుల్ మీరా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

February 10, 2023 / 02:59 PM IST

wife’s dead body : ఆటో కిరాయికి డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన భర్త…

చేతిలో చిల్లిగవ్వలేదు (Money) సొంత గ్రామానికి వెళ్లే దారి లేదు. తొటి వారిని సాయం అడగటానికి భాష(language ) రాదు. కానీ చనిపోయిన భార్య ను (Dead body) వందల కిలోమీటర్ల దూరంలో ఇంటికి తీసుకువెళ్లాలి. ఈ విషాద దయనీయ పరిస్దితుల్లో చేసేదేమీ లేక..భార్య డెడ్ బాడీని భుజాన వేసుకుని నడక ప్రారింభించాడు.

February 10, 2023 / 12:53 PM IST

accident: కారును ఢీ కొన్న డీసీఎం…నలుగురు స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

February 10, 2023 / 08:13 AM IST

18 కిలోల గోల్డ్ పట్టివేత..సముద్రంలో పడేసినా కూడా!

తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

February 10, 2023 / 06:58 AM IST

Earthquake: ఎటు చూసినా శవాల గుట్టలు..హృదయ విదారకంగా టర్కీ

టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు.

February 9, 2023 / 02:50 PM IST

money laundering: రూ.264 కోట్ల స్కాంలో నటి విచారణ

రూ.264 కోట్ల ఐటీ స్కామ్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

February 9, 2023 / 02:41 PM IST

Delhi liquor scam: నిన్న ఇద్దరు..నేడు మరో వ్యక్తి అరెస్ట్

  దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...

February 9, 2023 / 12:11 PM IST

Credit card swiping fraud: రూ.5 కోట్లు మోసపోయిన యువకులు!

  రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్ చేసి సుమారు రూ.5 కోట్ల మేర దోచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఓ మొబైల్ షో రూంలో క్యాషీయర్ గా పనిచేస్తున్న నవీన్ మొదట తన స్నేహితులకు కమిషన్ తీసుకోకుండా క్ర...

February 9, 2023 / 11:23 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మాజీ అకౌంటెంట్ అరెస్ట్

  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢీల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా బుచ్చిబాబు పాత్ర ఉందని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులోని అనుబంధ ఛార్జీషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవ...

February 8, 2023 / 09:12 AM IST

యువకుడిని ఢీకొట్టి అలాగే ఈడ్చుకెళ్లిన కారు.. చివరకు ఏమైందంటే? వీడియో

కొందరు కారు ఉంటే చాలు బాగా హడావుడి చేస్తారు. కారు ఉందని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటారు. సామాన్యుల ప్రాణాలను తీస్తుంటారు. తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు యువకులు కారులో వెళ్తున్నారు. కారును నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న హేమరాజ్‌ అనే వ్యక్...

February 7, 2023 / 06:56 PM IST

యువతిని కలవడానికి వచ్చిన యువకుడిని చెట్టుకు కట్టేసి మూత్రం తాగించారు

ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు కామనే కదా. యువతీయువకులు ప్రేమలో పడటం కామన్. తన లవర్ కోసం యువకుడు ఎన్నో పాట్లు పడుతుంటాడు. తనను కలవడం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటాడు. తాజాగా ఓ యువకుడు.. తన లవర్‌ను కలిసేందుకు వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి.. తన ప్రేయసిని కలిసేందుకు ఓ యువకుడు అమ్మాయి గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన ఇంట్లోకి వెళ్లబోతుండగా ...

February 7, 2023 / 06:04 PM IST

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వేగంగా దూసుకెళ్లన కారు.. ఇద్దరు మృతి

ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే కారు స్పీడ్‌కు లిమిట్ ఉండదా? వేగంగా దూసుకెళ్లే అనుమతి ఎవరు ఇస్తారు. అది రద్దీగా ఉండే రోడ్ల మీద. చివరకు సామాన్యుల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో అదే జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉన్న కారు నగరంలోని రోడ్ల మీద వేగంతో దూసుకెళ్లింది. చివరకు ఒక సిగ్నల్ దగ్గర ఆగకుండా ముందు ఉన్న వాహనాలను ఢీకొట్ట...

February 7, 2023 / 03:46 PM IST

అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన తుపాకీ మిస్ ఫైర్ జరిగిన ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు తన తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో పొరపాటున రివాల్వర్ ను తాకడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తలలోకి బుల్లెట్టు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనతో మధిర పట్టణంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెంది...

February 7, 2023 / 02:25 PM IST

ఆగిన డీసీఎంకు కారు ఢీ..ముగ్గురు మృతి

  వరంగల్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిన డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత చెందింది. దీంతోపాటు కారులోని మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. డీసీఎంకు పంక్చర్ అయిన క్రమంలో రోడ్డు పక్కన ఆపి వారు రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఈ ప్రమ...

February 7, 2023 / 10:07 AM IST

బెడ్ మీద మూత్రం పోశాడని తండ్రి గొంతు నులిమి చంపేసిన కొడుకు

తన తండ్రి బెడ్ మీద మూత్రం పోశాడని అతడి గొంతు నులిమి చంపేశాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనంద్ పర్బట్ ఏరియాలో ఉండే జితేంద్ర శర్మకు పక్షవాతం వచ్చింది. దీంతో బెడ్ మీది నుంచి లేచి నడవలేడు. 2020లో ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు ఆటోరిక్షా నడిపేవాడు. అయితే.. మద్యం బాగా తాగే అలవాటు ఉన్న జితేంద్ర.. రోజూ తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడని భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. [&he...

February 6, 2023 / 08:33 PM IST