2025లో ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన నివేదికను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇందులో ముంబైకి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది 3 వేల సార్లు ఆర్డర్ చేసినట్లు తెలిపింది. దేశంలో ఇదే అత్యధికమని స్విగ్గీ పేర్కొంది. అలాగే, హైదరాబాద్కు చెందిన ఓ కస్టమర్ రూ.47 వేలతో 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేసినట్లు సమాచారం.