కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) బోర్డు పరీక్షలు 2026 ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 6 వరకూ 12వ తరగతి, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకూ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 2.6 లక్షల మంది విద్యార్థులు ICSE (10వ తరగతి), 1.5 లక్షల మంది విద్యార్థులు ISC (12వ తరగతి) పరీక్షలకు హాజరవుతారు.