మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో తెలియదని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani)కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో బందర్ పోర్టును సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పేర్కొన్నారు.
పవన్ కళ్లలో మ్యాజిక్ ఉందని హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి విజే జయంతి(Actress VJ Jayanthi) పేర్కొన్నారు. అంతేకాదు ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకోండి మరి.
ఎండలు(summer time) ఎక్కువగా ఉన్నాయని రోజూ చల్లటి బీర్(Drinking beer) స్వీకరించాలని చాలా మంది భావిస్తారు. అంతేకాదు యూత్ అయితే విచ్చలవిడిగా తాగేస్తారు కూడా. అయితే అలా తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చుద్దాం.
సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు వచ్చేశాయి. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటీ? వాటిలో ఏ చిత్రాలు చూడాలి? ఆ సినిమాలకు దర్శకులు ఎవరు? అసలు ఈ సినిమాలకు వెళ్దామా వద్దా అనేది ఈ వివరాలను చూసి నిర్ణయించుకోండి.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ మెన్షనింగ్ జాబితాలో ఉంటేనే విచారిస్తామన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ విచారించలేమని చెప్పిన వెకేషన్ బెంచ్ వెల్లడించిన జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ సంజయ్ ధర్మాసనం మెన్షనింగ్ అధికారికి సూచించిన అనిరుథ్ బోస్ ధర్మాసనం రేపు మళ్లీ వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని అవినాష్ ఉన్నట్లు సమాచారం
రాయలసీమ యాసలో తన రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి(Viswanatha Reddy) సోమవారం ఉదయం ఒంగోలులో కన్నుమూశారు.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా కర్నూల్లోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు. అయితే గుండెకు సంబంధించి పలు సమస్యలు తెలెత్తడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నాన్ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు వైద్య...
కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు పనులకు నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. రూ.5,156 కోట్లతో చేపడుతున్న పోర్టు పోర్టు నిర్మాణ పనులకు జగన్ భూమిపూజ చేశారు. ఈ పోర్టుకు భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. అన్ని అనుమతులు స్వీకరించబడ్డాయి. కోర్టుల్లో ఉన్న వివాదాలు కూడా పరిష్కారమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఖర్చుతో పోర్టు పనులు శరవేగంగా పూర్తి కానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడ...
ఉత్తరాఖండ్(Uttarakhand)ని దేవభూమి అంటారు. కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham) ఈ దేవభూమిపై ఉంది. ఇక్కడి గోల్ ప్లాజాలో ఓం గుర్తు ఆకారం అమర్చబడనుంది. దీని బరువు 60 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇటివల విరూపాక్షతో మరో హిట్ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్క...
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్లో పర్యాటకుల మధ్య జరిగిన షాకింగ్ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా నది మధ్యలో తెడ్డులతో ఒకరినొకరు హింసాత్మకంగా కొట్టుకుంటున్న పర్యాటకుల సమూహాలను ఇందులో చూడవచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ 2023 IPL సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోవాల్సిన చివరి మ్యాచులో ఆదివారం రాత్రి గుజరాత్(GT) చేతిలో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ- కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ముమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చోటుచేసుకున్న ఘటన మృతులు దొంగస్వామి, కృష్ణ, రమేష్ గా గుర్తింపు
ఈ విధంగా చేస్తే మోకాళ్ల నొప్పులు(knee pain) తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో వీడియోలో తెలుసుకుందాం.
హైదరాబాద్ (Hyderabad)లో తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.