డెవలప్మెంట్ పేరుతో మనుషులు చేసే విద్వంసం అంతా ఇంతా కాదు. అందులో భాగంగానే సముద్రంలో వ్యర్థాలను, పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులను పడవేయడం. వాటి వలన సముద్రం పాడవడమే కాకుండా జీవులకు హాని కలుగుతుంది.
ప్రతీ బీట్ మనల్ని కదిలిస్తుంది. ప్రతీ స్టెప్ మరొకరితో డ్యాన్స్ చేసేలా చేస్తుంది. ఏబీసీడీ డ్యాన్స్ ఫ్యాక్టరీ అనే గ్రూప్ యువతులు చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) CSE 2022 పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మే 23, 2023న తన అధికారిక వెబ్సైట్ లో రిలీజ్ చేశారు.
కూరగాయలు కొంటున్న వారి దగ్గరకు వెళ్లి ఓ నిమ్మకాయను తీసుకుని దాన్ని ఓ కవర్ లో పెట్టి పక్షి ఎగిరినట్టు ఎగిరేలా చేశాడు ఓ మాంత్రికుడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడి(Rs 2000 note exchange) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయడానికి బ్యాంకులు రూ. 2000 కరెన్సీ నోట్లను చిన్న డినామినేషన్లకు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లను కేటాయించాయి. 2000 రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి(Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును.. సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం ఆదేశించింది.
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మనుషుల సంపద దాహాన్ని తీర్చేందుకే జీఓ 111ని రద్దు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఈ క్రమంలో జీవో 111 రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుందని పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ లలో ఓ కొత్తరకం ట్రెండ్ కొనసాగుతుంది. లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్(part time job) చేయాలని ఫోన్లకు మేసేజులు వస్తున్నాయి. అవి చూసి అశా పడ్డారనుకో ఇక అంతే. మొదట లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తే రూ.100 లేదా రూ.150 పంపిస్తారు. ఇక తర్వాత అసలు దందా మొదలవుతుంది. ఈ స్కాం ద్వారా తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి ఏకంగా 19 లక్షల రూపాయలు పొగొట్టుకుంది.
తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వధువు అతడిని పెళ్లి(marriage) చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత పంచాయతీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సంఘటన ఇటీవల వారణాసిలోని హర్హువాలో చోటుచేసుకుంది.
ముంబై-నాగ్పూర్ రహదారిపై ఉదయం 7 గంటలకు ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఒక బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా(Seven dead)..మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సింధ్ఖేదరాజా ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్కు వెళ్తున్న బస్సు(bus) ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్క...
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు IPL 2023 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో 4 సార్లు మాజీ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. అయితే ఈ జట్టులో ఫేవరెట్ టీం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.