ఈరోజు(june 14th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పీయూసీ వన్కు చెందిన విద్యార్థి దీపిక ఏబీ3 బ్లాక్లో ఉరి వేసుకుంది. అపస్మార స్థితిలో ఉండగా ఆమెను సిబ్బంది గుర్తించారు. వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.
కళ్యాణ్ రామ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ బింబిసారతో సృష్టించిన సంచలనం తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి- వశిష్ఠ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హీరోయిన్ కాజల్(Kajal). ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ భామ సినిమాలకు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
క్రికెట్పై అత్యంత మక్కువ ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు ప్రపంచ కప్(ODI World Cup 2023) షెడ్యూల్లో భాగంగా చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో WCలో భారత్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
సినీయర్ నటుడు కజాన్ ఖాన్(Kazan Khan) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణ వార్తను ప్రొడక్షన్ కంట్రోలర్, నిర్మాత NM బాదుషా ఈ మేరకు ధృవీకరించారు.
బిపర్జాయ్(Biparjoy) తుఫాను(storm) మరింత తీవ్రమై గుజరాత్లోని కచ్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి వెల్లడించారు.
బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్కి వచ్చినట్లు తెలిసింది. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్గా MRF అగ్రస్థానంలో నిలించింది. మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్లో MRF షేర్లు 1.37% పెరిగి 52 వారాల సరికొత్త గరిష్ట స్థాయి రూ.100,300కి చేరుకుని ఈ ఘనతను సాధించింది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పలువురు ఖాతాలు బ్లాక్ చేశామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సైతం స్పందించారు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించే వరకు దేశ రాజధానిలో ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు(supremecourt) వెల్లడించింది.
వైజాగ్లో అమిత్ షా చేసిన ప్రసంగంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు.
భారతదేశంలో ప్రారంభమైన యోగా అభ్యాసం ద్వారా శరీరంలోని అనేక రుగ్మతలను నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఇది యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో భాగంగా కూడా ఉంది. యోగా మిమ్మల్ని శారీరకంగా ఫిట్గా ఉంచడంతోపాటు ఆరోగ్యంగా కూడా మార్చుతుంది. అయితే కొన్ని ఆసనాలు వేయడం ద్వారా యంగ్ గా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్యం విషమించి ఈరోజు హైదరాబాద్లో కన్నుముశారు.