మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi), మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' రీమేక్ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన కీర్తి సురేష్(Keerthy Suresh) మోగాస్టార్ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడు క్లీవేజ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు వీడియోను పదేపదే చూస్తున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్లోని 18 స్టేషన్లు సహా దాదాపు 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) ఆదివారం(ఆగస్టు 6న) శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో(railway stations) రైల్వే మౌలిక సదుపాయాలను మరింత అప్గ్రేడ్ చేయనున్నారు.
గతంలో కొన్నిసార్లు విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలు చుశాం. మరికొన్ని సార్లు సాంకేతిక లోపం కారణంగా విమానం కిందకు దిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటివల మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఏసీ(AC) పనిచేయకపోవడంతో(not working) ప్రయాణికులు 90 నిమిషాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండిగో విమానానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో...
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
వాల్నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళానికి భోళా శంకర్ పేరుతో రీమేక్గా వస్తుంది. అయితే ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అన్నత్తేలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో కూడా కీర్తి సురేష్ సోదరిగా నటించింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు విశేషాలను తెలుసుకుందాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఓ 50 ఏళ్ల వ్యక్తి రూట్ కెనాల్ డెంటల్ ట్రీట్ మెంట్(Dental treatment) కోసం ఓ ఆస్పత్రి(hospital)కి వెళ్లగా వారు నిర్లక్ష్యంగా వైద్యం(treatment) చేశారు. కానీ అది అతనికి తెలియకపోవడంతో దాదాపు 6 నెలలు నరకం అనుభవించాడు. ఆ తర్వాత తెలుసుకన్న బాధితుడు ఆస్పత్రిపై కేసు వేశాడు. దీంతో కోర్టు ఆస్పత్రిపై జరిమానా విధించింది.
తెలంగాణలోని కోకాపేట్ ప్రాంతంలో భూముల విలువ ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరా 100 కోట్ల రూపాయలు పలుకుతోంది. అయితే ఇక్కడి భూముల వేలం మెగాస్టార్ చిరంజీవికి బంగారంలా మారినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.2000 కోట్లకుపైగా ఆస్తులు సమకూరినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
స్టార్ హీరో రజినీకాంత్(rajinikanth) నటించిన నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించిన జైలర్(jailer) మూవీ తమిళం, తెలుగు, హిందీ వెర్షన్లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ-బుకింగ్ను ప్రారంభించగా యునైటెడ్ స్టేట్స్లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి.
నటి ఇలియానా డి క్రజ్(Ileana D'Cruz) కీలక ప్రకటన చేసింది. తనకు మగబిడ్డ(baby boy) పుట్టాడని వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్లో 'పోకిరి' నటి ఆగస్టు 1న జన్మించిన తన నవజాత కుమారుడి చిత్రాన్ని షేర్ చేసి పేరు కూడా ప్రకటించింది. అయితే తండ్రి ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూరుగుపూడి గేటు సమీపంలో కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే స్నేహితులంతా కలిసి మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ గా గుర్తించారు. వీరు ఏలూరు శ్రీరామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా తె...
ఈరోజు(august 6th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగులు మహాధర్నాను చేపట్టనున్నారు. అలాగే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.