ఆవులను చాలా పవిత్రమయిన జంతువులుగా భావిస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ చిన్నారిపై దాడి చేసిన ఆవును చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. అయితే స్కూల్ కు వెళ్తున్న చిన్నారిపై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
రాష్ట్రంలో గ్రూప్ 2(group2) ఎగ్జామ్(exam) వాయిదా వేయాలని ఉద్యోగార్థులు TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. గురుకుల పరీక్షలు ఉన్న షెడ్యూల్లోనే ఈ ఎగ్జామ్ కూడా నిర్వహించడం సరికాదన్నారు. దీంతోపాటు పేపర్ లీకేజీ కారణంగా తమ సమయం వృథా అయ్యిందని ఈ నేపథ్యంలో ఎగ్జామ్ మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
అమ్మ అనిపించుకోవడం ప్రతి మహిళకు ఉండే బలమైన కోరిక. అప్పుడే తన జీవితం సంపూర్ణంగా ఉంటుందని భావిస్తుంది. అలా 20 సంవత్సరాల నిరీక్షణ తరువాత బిడ్డలకు జన్మనిచ్చి తల్లి వారిని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు గత రెండు, మూడు రోజల నుంచి శంషాబాద్ విమానాశ్రాయానికి(shamshabad airport) పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక్కో విద్యార్థి కోసం 10 నుంచి 50 మంది దాకా వస్తున్నారని దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచలోనే అదృష్టవంతుడు ఎవరు అంటే ఇప్పుడు అందరికీ ఈ దేశస్తుడే గుర్తుకు వస్తాడు. ఎందుకంటే లాటరీలో ఏకంగా రెండు మూడు తరాలకు సరిపడ డబ్బును సంపాదించి రాత్రికి రాత్రే సంపన్నుడుగా మారాడు.
ఈరోజు(august 10th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తమిళనాడు సర్కార్ను గడగడలాడించిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన నివశించిన ప్రాంతాన్ని ఇప్పుడు ప్రభుత్వం టూరిస్ట్ ప్లేస్గా మార్చనుంది.
అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని, మోదీ పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
ఓ వ్యక్తికి 658 సిమ్ కార్డులున్నాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
భారత్లో హవానా అలజడి మొదలైంది. దేశంలో హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయా? లేదా? అనేది విషయంలో దర్యాప్తు చేపట్టాలని స్వయంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ1గా కేసు నమోదు చేశారు
ఓ గ్రామంలో ఈగల బెడద విపరీతంగా ఉంది. ఎంతలా అంటే వాటికి భయపడి ఆ ఊరి వారికి పిల్లను కూడా ఇస్తలేరట. దీంతో అనేక మంది ఆ గ్రామం వదిలిపెట్టి వలస కూడా పోతున్నారని తెలుస్తోంది. దీంతో పలువురు వారి ఆవేదన గురించి తెలిపిందుకు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
పార్లమెంటు(parliament)లో మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజున రాహుల్ గాంధీ(rahul gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భారతమాతకు రక్షకులు కాదని, భారతమాతను చంపిన హంతకులని వ్యాఖ్యలు చేశారు.
ఓ బాటిల్ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్డ్గా ఓ యువతి సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు అరె.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఆశ్యర్యపోయి చూస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.