ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఆయన చివరిగా వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ తర్వాత వస్తున్న మూవీ భోళా శంకర్. దీంతో ఈ మూవీపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, ఇది రీమేక్ మూవీ కావడంతో, అభిమానుల్లో కొంత భయం కూడా ఉంది. మరి ఫ్యాన్స్ భయం పోయేలా దర్శకుడు ఈ సినిమాని ఆకట్టుకునేలా ఎలా తీశాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ యాక్ట్ చేసిన భోళాశంకర్ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఈ మూవీ రిలీజ్ చేయోద్దని కోరుతున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఉన్న క్రేజ్ కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రస్తుతం సౌత్లో ప్రజల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అతను యూపీలో అవినీతి, అక్రమార్కుల పట్ల చేస్తున్న కృషితోపాటు విద్య, వైద్యానికి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషిని అనేక మంది ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వచ్చిన అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ పుస్తకాల...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే ఈరోజు(ఆగస్టు 9). 48వ ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. సుమారు 20 ఏళ్లకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఈ స్టార్ హీరో బయోగ్రఫీ, ఆస్తుల(property) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము లేకపోతే ఇద్దరు నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా టెంపుల్ దగ్గరనో లేదా ఆదివారం మెదక్ చర్చి వద్దనో అడుక్కుతినే వారని అన్నారు.
ఈరోజు(august 9th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
13 ఏళ్లకే ఓ పిల్లాడు రూ.100 కోట్లకు అధిపతి అయ్యాడు. అదేవిధంగా 200 మందికి ఉద్యోగాలను కల్పించాడు. పరోక్షంగా మరో 300 మందికి అతను జీతాలు ఇస్తున్నాడు.
దిల్ రాజు ఇటీవలే తెలుగు చలనచిత్ర వాణిజ్య సంస్థ కి అధ్యక్షుడయ్యాడు. తాజా సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి దిల్ రాజు ఏపీ సీఎం జగన్, టీఎస్ సీఎం కేసీఆర్ను కలవాలని ప్లాన్ చేస్తున్నారు.
భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఈజీ 5.1 రకం వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 రూల్(Pushpa 2 the rule) తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) ఫస్ట్ లుక్(first look)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఫాసిల్ నోట్లో సిగరెట్ పెట్టుకుని క్రేజీ రగ్డ్ లుక్లో కనిపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఇండియా ఖాతాలో మరొక ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రాగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్(Elephant Whisperers)' మరో ఆస్కార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ వివాదంలో చిక్కుకున్నారు.
ఓ మహిళ తనకు బాగా ఆకలిగా ఉందని జొమాటోలో మూడు రోటిలు ఆర్డర్ చేసుకుంది. అయితే వాటికి ధర రూ.180 కాగా, కంటైనర్ ఛార్జీలను రూ.60గా పేర్కొంటూ బిల్లు వేశారు. అది చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ Zomatoను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీనిపై జొమాటో స్పందించి క్లారిటీ ఇచ్చింది.
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah bhatia) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఓ వైపు తెలుగుతోపాటు మరోవైపు తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేస్తూ మస్తు బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఇటివల యాక్ట్ చేసిన జైలర్, భోళా శంకర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలతో పాటు తన గురించి తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా.. ఇన్ని రోజులు అన్నను తమ్ముడు ఇమిటేట్ చేస్తే.. ఇప్పుడు తమ్ముడిని అన్న ఇమిటేట్ చేస్తున్నాడు. మెగాస్టార్(megastar chiranjeevi) లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్లో చిరుకు పవన్ పూనకం రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పాడు. ఇలాంటి విషయాలు మెగా ఫ్యాన్స్కు కిక్ ఇస్తున్నప్పటికీ.. కీర్తి సురేష్(keerthy suresh) విషయంలో మాత్రం నెటిజన్స్ ట్రోల్(trolls) చేస...