HYD: నగరంలో రూ.40,000 ఈ సిగరెట్లు విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హుస్సేన్ (30) ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపిన సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ అధికారులు, అతని నుంచి హోండా యాక్టివా, ఒక ఆపిల్ మొబైల్ సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ పదార్థాల విక్రయంపై కేసులు నమోదు చేశారు.