హాంకాంగ్లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 94 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మెష్, ప్లాస్టిక్ షీట్లు కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు చెప్తున్నారు.