చాలామంది హీరోలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేస్తుంటే.. మెగా హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు చేసిన చిత్రాల్లో ఖైదీ నెం.150.. గాడ్ ఫాదర్ రీమేక్ చిత్రాలే. అలాగే పవన్ రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా
సినిమా వాళ్లు ఏ విసయం మాట్లడినా.. ఇప్పుడు క్షణాల్లో వైరల్గా మారుతోంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక మందన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో.. తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా నిర్మాణ సంస్థ
ప్రస్తుతం చిరు, బాలయ్య సినిమాల మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి.. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న
ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ ఓ మైలు రాయిగా నిలుస్తుందని.. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు సంబర పడ్డారు అభిమానులు. కానీ ఏ ముహుర్తాన ఆదిపురుష్ మూవీని మొదలు పెట్టారో కానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొదలు పెట్టి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన యాత్రలో పలు రాష్ట్రాలకు చెందిన సెలబ్రెటీలు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత వ
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం విశేషం. దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్
యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. మహిళల గ
మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరో అంటే ఎలా ఉండాలి.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహం.. అందానికే అందం అనేలా ఉండాలి. హీరో ఫేస్లో ఏ లోపం ఉన్నా సరే.. ఇక్కడ వర్కౌట్ కాదు కదా.. అసలు అవకాశాలే రావు. కానీ కోలీవుడ్లో అలా కాదు.. మొదటి నుంచి అక్కడ హీరోల అంద
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరి