ఇటీవల దళపతి విజయ్ గురువారం రాత్రి చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్లో విజయకాంత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చివరిసారి చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం తిరిగి వస్తుండగా చేదు అనుభవం ఎదురైంది.
కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రారంభించనున్నారు.
మణిపూర్ గాయకుడు, గీత రచయిత అఖు చింగంగ్బామ్ను కొందరు దుండగులు తుపాకీతో కిడ్నాప్ చేశారు. మణిపూర్లో గత కొన్ని నెలలుగా మెయిటీ, కుకీ వర్గాల మధ్య హింస జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ
తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. 2024 ఫిబ్రవరి 28 వ తారీఖు నుండి మార్చి 18 వ తారీఖు వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి.
ఆఫ్రికా దేశమైన లైబీరియాలో గ్యాస్ ట్యాంకర్ పేలుడులో కనీసం 40 మంది విషాదకరంగా మరణించారు. నగరంలోని లోయర్ బాంగ్ కౌంటీలోని టోటోటా వద్ద ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కష్టాలు పెరుగుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భూమి కొనుగోలుకు సంబంధించిన కేసులో ప్రియాంక గాంధీ పేరును ఈడీ చార్జ్ షీట్లో చేర్చింది.