పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ``ఆదిపురుష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ప్రమాదానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని విచారణ బృందం ప్రశ్నించింది. అప్పటి నుంచి సిగ్నల్ జేఈ తన కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.