. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఆర్థికమాంద్యం భయానికి వణికిపోతున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేస్తున్నాయి. గతేడాది ప్రారంభమైన గ్లోబల్ లేఆఫ్ల వేగం ఇప్పటికీ తగ్గడం లేదు. భారతదేశంలో కూడా అనేక రంగాలలోని కంప
వన్డే ఫార్మాట్లో 2019 ప్రపంచకప్ తర్వాత అంటే దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దాయాది జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అందరి చూపు ఇరు జట్లలోని కొందరు ఆటగాళ్లపైనే ఉంటుంది.
మ్యాచ్ కోసం భారత జట్టు హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంది. కానీ తాజా నివేదికల ప్రకారం, వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. పిచ్, దాని పరిసరాలు చాలా వరకు కప్పబడి ఉన్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్ర, గుజరాత్ల పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 143(1) కింద ఇప్పటికే పన్ను నోటీసులు పంపింది. వారు సెక్షన్ 80P కింద మినహాయింపును వారు క్లెయిమ్ చేసారు. దీనిపై పన్ను చెల్లింపుదారులు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆద
రిజర్వ్ బ్యాంక్ పంచుకున్న డేటా ప్రకారం.. ఆగస్టు 31, 2023 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని బ్యాంకుల నుంచి అందిన సమాచారం. అంటే ఆగస్టు 31, 2023న రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.
మీరు వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలనుకుంటే నిమ్మ గడ్డి సాగు మంచి ఎంపిక. నిమ్మ గడ్డి సాగు తక్కువ పెట్టుబడితో అనేక రెట్లు ఎక్కువ లాభాలను ఇస్తుంది. ఇది ఔషధ పంట. దీని నూనెతో అనేక సుగంధ ఉత్పత్తులను తయారు చేస్తారు.
టమాటా ధర తగ్గుతుంది అనుకునే లోపే ఉల్లి ఘాటు ఎక్కువవుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30-35 వరకు లభిస్తుండగా గత కొద్ది రోజులుగా ధర పెరుగుతోంది.
అగ్నిమాపక వాహనాలన్నీ ప్రతిచోటా పార్క్ చేయబడి ఉంటాయి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే మంటలను నియంత్రిస్తాయి. జీ20కి వచ్చే విదేశీ అతిథుల భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
యూపీలో గల హమీర్ పూర్లో అకిల్ తిరహేలో రామసేవకులు గోల్ గప్పా(పానీపూరి) బండిని ఏర్పాటు చేసి, 5 గోల్ గప్పాలను పది రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ రౌడీ తన బండి వద్దకు వచ్చి రూ.10కి 7 గోల్ గప్పాలు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ విష
విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు... ‘మేము ఫుడ్ సర్వీస్ కంపెనీ ద్వారా ఆహార తయారీకి సంబంధించిన విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము.