ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ నాయకత్వంలో మార్పు ప్రక్రియను కొనసాగిస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ఆ తర్వాత బ్యాంక్ ఇప్పుడు కొత్త ఎండీ, సీఈవోని నియమి
గంజాయి, మద్యం కోసం గొర్రెలను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కాళ్లకు తాడు కట్టి జంతువుల మాదిరిగా తలకిందులుగా వేలాడదీసి, కింద నుంచి నిప్పు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఓ వ్యక్తి దళితుడని చెబుతున్నారు.
అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 3) మాట్లాడుతూ.. “ఇండియా కూటమి రెండు రోజుల నుండి సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది. భారతదేశంలోని రెండు ప్రధాన పార్టీలైన డిఎంకె, కాంగ్రెస్ పార్టీల పెద్ద నాయకులు సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని అంటున్నారు. ప్రజల ఓట్లకోసం
అంతరిక్ష నౌక ఇప్పుడు కొత్త కక్ష్యలోకి చేరుకుంది. ఉపగ్రహం బాగా పనిచేస్తుందని ఇస్రో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో స్పేస్క్రాఫ్ట్ గురించి తెలిపింది. ఈ ఉపగ్రహం భూమిని చుట్టుముట్టిందని పేర్కొంది.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్'కు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై ఆయన స్పందించారు. విజయసాయి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఈ భావన భారత్కు కొత్త కాదని ఆయన ఉద్ఘాటించారు.
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో ఒక్క ఏడాదిలో ప్రభుత్వ ఖజానాకు రూ.7,285 కోట్లకు పైగా చేరింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం సెప్టెంబర్ 1, 2022 నుంచి ఆగస్టు 31, 2023 మధ్య ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఢిల్లీ ప్రభుత్వ
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పృథ్వీ అనే వ్యక్తి పోస్ట్ చేసిన క్లిప్లో బెంచ్ ప్రెస్ వర్కౌట్ కోసం సన్నద్ధమవుతున్న వ్యక్తిని చూడవచ్చు. బరువును ఎత్తడానికి అతను తన స్థానంలో ఉన్న వెంటనే ఒక వ్యక్తి ఒక కేక్ తీసుకొచ్చి అతని ఛాతీ పైన ఉంచుతాడు.
వైరల్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు తాత్కాలిక ప్రయోగశాలలో పనిచేస్తున్నట్లు, చంద్రునిపైకి పంపబడిన వ్యక్తిని పర్యవేక్షిస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఈ కాస్మిక్ ప్రయాణం కోసం ఎంచుకున్న వ్యక్తి టేకాఫ్ సమయంలో ఒక చిన్న రాకెట్ను హాస్యంగా తన్న
ముంబై లోకల్ ట్రైన్ వైరల్ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వివాదం చేస్తూ పట్టుబడ్డారు. దీనికి కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే సీటు విషయంలోనే వివాదం తలెత్తినట్లు భావిస్తున్నారు.
దేశీయ విమానాల పరంగా ఇది రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ అవుతుంది. ఇండిగో మొదటి స్థానంలో ఉంది. ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్లైన్స్ విలీనానికి, సింగపూర్ ఎయిర్లైన్స్ (SIA) ద్వారా ఎయిర్ ఇండియాలో కొంత వాటాను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించినట్లు నోటిఫిక