న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జి-20 సదస్సు జరగనుంది. ఇది 18వ జి-20 సదస్సు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత్లో జరగనున్న జీ-20 సదస్సుకు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధిక
ఇస్రో సోమవారం (సెప్టెంబర్ 4) ఈ సమాచారాన్ని పంచుకుంది. సెప్టెంబర్ 22 నాటికి ఇది మళ్లీ యాక్టివేట్ అవుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 సేకరించిన డేటా భూమికి చేరుతూనే ఉందని ISRO సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది.
చాలా తేళ్లు ఒకే చోట కలిసి కనిపించడం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. వీడియోలో ఒక పెద్ద హాలులో లెక్కలేనన్ని తేళ్లు ఉన్నట్లు చూడవచ్చు. వాటిని పెంచి పోషిస్తున్నారు.
పుణెకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని పొందారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్ని రోజులు కార్యాలయానికి సెలవు పెట్టుకున్నారని ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ప్రధానమంత్రి క
జూలైలో ప్రాథమిక రంగ గృహాలతో సహా రియల్ ఎస్టేట్ రంగంలో బకాయిపడిన రుణాలు సంవత్సరానికి 37.4 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లు దాటినట్లు RBI సెక్టోరల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటా తెలుపుతోంది.
ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు జగన్ సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిశ యాప్తో సంచలనం సృష్టించిన సర్కార్ అవినీతిపై కూడా అదే స్థాయిలో పోరాటానికి సిద్ధం అయింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్ను రూప
పిలు రిపోర్టర్ అంపైరింగ్ కెరీర్ 28 ఏళ్ల పాటు కొనసాగింది. 14 టెస్టులు, 22 ODIలతో సహా 34 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆయన అంపైరింగ్ చేశాడు. అంతర్జాతీయ అంపైరింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు పిలు రిపోర్టర్ విద్యుత్ శాఖలో పనిచేశారు.
కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తను జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలాంగా అందించాడు. అయితే తరువాత ఒలంగా ఈ వార్తలను తప్పు అని.. హీత్ స్ట్రీక్ జీవించి ఉన్నాడని చెప్పాడు. అయితే ఈసారి జింబాబ్వే మాజీ కెప్టె
మ్యాచ్ ప్రారంభం కాకముందే వర్షం కురిసి పాక్ ఇన్నింగ్స్ ఆడకముందే మ్యాచ్ ముగిసింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే మళ్లీ వర్షం కురిసి చాలా సేపు నిలిచి మ్యాచ్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో మ్యాచ్ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయ
ఆసియా కప్కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించారు. ఆసియా కప్కు ఎంపికైన 18 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ, ప్రముఖ ఫాస్ట్ బౌలర్