సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్లో రెండవ మ్యాచ్లో భారతదేశం - పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ
ఓ జర్నలిస్ట్ దివ్య స్పందన బతికే ఉందని ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కూడా చెప్పారు. తన వాదనను బలపరిచేందుకు జర్నలిస్ట్, దివ్య స్పందన అలియాస్ రమ్యతో తను సమావేశం అయిన ఫోటోను కూడా పంచుకున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి 88 శాతం పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్లు సెప్టెంబర్ 5 వరకు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇప్పటివరకు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు ప్రాసెస్ చేయబడ్డాయి.
చాలా ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వృద్ధురాలు బాధతో విలపిస్తూ కనికరం కోసం వేడుకున్నప్పటికీ ఆ వ్యక్తి హృదయం మాత్రం చలించడం లేదని వైరల్ క్లిప్లో చూడవచ్చు.
మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించేందుకు టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచకప్ జట్టును ప్రకట
ట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఏ జట్టు పైన అయినా, ఎలాంటి బౌలర్ బౌలింగ్లోనైనా ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఉన్నటువంటి చాలా మంది ఆటగాళ్లను జట్టులో చేర్చారు. అలాంటి నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..