జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సెప్టెంబర్ 9న ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. జపాన్ ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ స్
షారుఖ్ ఖాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కూడా ఈ చిత్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రస్సెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశానికి వచ్చే అతిథుల నుంచి పేదలను, జంతువులను ప్రభుత్వం దాస్తోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారతదేశ వాస్తవికతను మన అతిథుల నుండి ప్రభుత్వం దాచాల్సిన అవసరం లేదు.
Sovereign Gold Bond Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ఈ బంగారాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద చౌక బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
కేవలం 2 రోజుల్లోనే ఆపిల్ 200 బిలియన్ డాలర్లు అంటే 20 వేల కోట్ల డాలర్లకు పైగా నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. Apple షేర్లు ప్రస్తుతం సుమారు 178డాలర్లు. గత కొద్దిరోజులుగా యాపిల్ షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి.
న్యూఢిల్లీలో జరగనున్న జి-20 సదస్సుకు విదేశీ అతిథులు భారత్కు వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రేపు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలుకుతారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన తర్వాత ప్రధాని మోడీ గురువారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చారు. కాసేపట్లో ప్రధాని మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో జీ-20 శిఖరాగ్ర సమావేశాల సన్నాహ
మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
ప్రస్తుతం ఈ మాజీ బౌలర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ అరంగేట్రం సీజన్లోనే నెహ్రా కోచింగ్లో టైటిల్ను గెలుచుకుంది.
కాలంతో పాటు టెక్నాలజీ రోజు రోజుకు మారుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా రోజుకో కొత్త మార్పులు వస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా యూపీఐ ఏటీఎం అందుబాటులోకి రావడానికి ఇదే కారణం. ఇప్పుడు UPI సహాయంతో వినియోగదారులు డెబిట్ లేదా ATM కార్డ్ లేకుండా కూడా ATM నుం