పండుగల సీజన్లో డియర్నెస్ అలవెన్స్(DA) పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు సరే.. హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో యానిమేటెడ్ వీడియోను కూడా పోస్ట్ చేసిం
కొన్ని గంటల పాటు సాగిన ఈ భేటీ తర్వాత అయోధ్యలో నిర్మించనున్న మసీదు ఫస్ట్ లుక్ డిజైన్ వెల్లడికావచ్చని సమాచారం. అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో నిర్మించనున్న మసీదు ఎలా ఉంటుందో చిత్రాన్ని కూడా విడుదల చేయవచ్చు.
ఇజ్రాయెల్పై హమాస్ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా.. స్టాక్ మార్కెట్ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున భారీ పతనంతో ప్రారంభమైంది.
ఓ నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజూ 62,000 కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్నాయి. అక్టోబర్ ద్వితీయార్థంలో వీటి సంఖ్య మరింత పెరగవచ్చు. దేశంలోని చాలా మంది వ్యక్తుల ఫస్ట్ ఛాయిస్ టు వీలర్లే అని ఆ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఆటో కంపెనీలు ప్రత
ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థను కమిషన్ ప్రారంభించిందని, దీని సహాయంతో ఎన్నికలలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చును పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
మీరు అనేక మార్గాల్లో ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. అన్నింటికంటే సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్ లైన్ ద్వారా మీ వివరాలను తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా పొరపాటును కనుగొంటే, వెంటనే దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాక్ మార్కెట్లో చిన్న కదలిక లక్షలాది మందిని చేస్తే కోటీశ్వరులుగా లేకపోతే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. ఇప్పుడు టాటా గ్రూప్లోని ఈ కంపెనీని చూడండి, సెప్టెంబర్ చివరి వారంలో ఈ కంపెనీ రూ. 26,300 కోట్లను కోల్పోయింది.
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. అనేక వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది.