ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. తమన్ చేస్తున్న సినిమాలే ఎక్కువ. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా తమన్ ఉండాల్సిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆటోమేటిక్గా ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ బాక్సులు బద్దలవాల్సిందే. కానీ ఇదే రే
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగింది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్తో ప్రభాస్ క్రేజ్ అంతకుమించి అనేలా ఉండబోతోంది. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయబోతున్నా
నేను స్టూడెంట్ సర్ సినిమా (Nenu student sir Movie) నుంచి విష్వక్సేన్ చేతుల మీదుగా సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. '24/7 ఒకటే ధ్యాస .. గుండెలోపలే ఉందొక ఆశా' అంటూ ఈ సాంగ్ సాగుతుంది. మహతి స్వరసాగర్ ఈ పాటను స్వరపరిచారు.
ఎంత స్పీడ్గా హ్యాట్రిక్ బ్యూటీగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అంతే స్పీడ్తో హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీ అనిపించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో హీరోయిన్గా తెలుగు ఆడియెన్స్కు పరిచయమైన కృతి.. ప్రస్తుతం వరుస ఫ్ల
'ఏజెంట్' మూవీతో అఖిల్.. 'కస్టడీ' సినిమాతో నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టాలని అనుకున్నారు. కానీ ఈ అక్కినేని బ్రదర్స్కు నిరాశే ఎదురయ్యింది. అక్కినేని ఫ్యాన్స్ను ఘోరంగా డిసప్పాయింట్ చేశారు. ముఖ్యంగా కస్టడీ అయినా తమను గట్టెక్కిస్తుందని అనుకున్
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగే
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది మండలు మరింత ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చండీగఢ్ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40.2 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇంత ఉష్ణోగత్ర తర్వాత రేపు వాతావరణం మేఘావృత
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో పాటుగా నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఇండియన్ ఐడల్ షో ఫైనల్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో(Promo)ను ఆహా(AHA) సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో థమన్(Thaman), దేవీశ్రీ ప్రసాద్(Devisri prasad)లు ఇద్దరూ కలిసి నాటు నాటు పాట(Natu Natu Song)కు స్టెప్పులు వేశారు.
మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్(IPL 2023)లోనూ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటవ్వడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి సెంచరీ(Century) చేశాడు.